munciple employees

    రోడ్డుపై అనాథ శవం అంతిమయాత్ర చూస్తే కన్నీళ్లే

    September 6, 2019 / 02:58 PM IST

    తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మానవత్వం మంటగలిసింది. మున్సిపల్ సిబ్బంది నిర్వాకం….నివ్వెరబోయేలా చేసింది. అనాథ శవంపై చూపిన అశ్రధ్ధ… కోపం తెప్పిస్తోంది. చెత్త ట్రాలీలో అంతిమయాత్ర నిర్వహించడం కంటతడి పెట్టిస్తోంది. తూర్పుగోదావరి జ

10TV Telugu News