municipal commissioner vasanti

    Fine: రోడ్డుపైకి నీరు వస్తే రూ.50 వేలు జరిమానా

    June 7, 2021 / 01:26 PM IST

    వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లపై నీరు నిలుస్తుంటుంది. వర్షపు నీరు రోడ్లపై చేరడం వలన గుంతలు ఉన్నా కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. అంతే కాదు రోడ్లు డ్యామేజ్ అవుతాయి.

10TV Telugu News