murdere

    మహిళా కానిస్టేబుల్ ను హత్య చేసి తగులబెట్టిన కానిస్టేబుల్

    May 1, 2019 / 04:28 AM IST

    సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్.. మహిళా కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశాడు. ఆనవాళ్లు దొరక్కుండా మృతదేహాన్ని తగులబెట్టాడు. రంగారెడ్డి జిల్లా మెయినీపేట మండలం మేకవనం పల్లికి చెందిన మందాకిన

10TV Telugu News