Murshidabad district

    Crude Bomb Blast: నాటు బాంబులు తయారు చేస్తుండగా పేలుడు.. ఇద్దరు మృతి

    July 18, 2022 / 09:36 PM IST

    ముర్షిదాబాద్ జిల్లా, శక్తిపూర్ ప్రాంతంలోని కుమ్రిపూర్ గ్రామంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాంబులు చుడుతున్న మునాయ్ షేఖ్, యూసుఫ్ షేఖ్‌ అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

10TV Telugu News