Home » Nagaland
నాగాలాండ్ అసెంబ్లీకి సోమవారం (ఫిబ్రవరి 27) ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 13,17,632 ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,56,143 మంది అంటే 49.8 శాతం మహిళా ఓటర్లు. ఇక అసెంబ్లీ ఎన్నికల బరిలో 183 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో నలుగురు మహిళలు. రాష్ట్ర అసెంబ్లీలో 60 �
Assembly Election: ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదలవుతాయి. ఈ ఎన్ని�
నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇనా అలంగ్..ఈయన పేరు చెబితే చక్కటి ఆరోగ్యవంతమైన హాస్యం గుర్తుకొస్తుంది. సెటైర్ ను కూడా చక్కటి ఛలోక్తిగా సంధించటంలో ఆయన దిట్ట. నాగాలాండ్ లో శాఖాహారం దొరుకుందా? అనే ప్రశ్నకు మంత్రి అరటి ఆకుల్లో ఆర్గానిక్ కూరగాయలను ష�
వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రానికి నడ్డా వచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని కాస్త ముందుగానే ప్రారంభించి, పార్టీ నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా న�
భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని తూర్పు నాగాలాండ్ లో వేల మీటర్ల ఎత్తులో సరామతి పర్వతం అనే పర్వతంపైన అరుదైన మేఘావృతమైన చిరుతపులి కెమెరా కంటికి చిక్కింది.
నాగాలాండ్లో ఉగ్రవాదులనుకుని కూలీలపై భారత ఆర్మీ బలగాలు కాల్పులు జరిపారు. శనివారం సాయంత్రం మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం 11 మంది పౌరులు మృతి చెందారు.
ఈశాన్య భారతంలో శుక్రవారం తెల్లవారు ఝామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తరాఖాండ్ గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న బేబీ రాణి రాజీనామాను ఆమోదించారు. దాంతోపాటుగా ఆ మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు.
తిరుమలలో మందుబాబుల హల్చల్