Home » Nagaland
నా ఆరోగ్యం ఎలా ఉంది చెక్ చేయగలరు..అంటూ మూడేళ్ల చిన్నారి..డాక్టర్లను అడగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఆ చిన్నారి. హాస్పిటల్ కు వెళ్లిన ఆ చిన్నారి ఫొటోలు సోషల్ మీడియాలో వ
దట్టమైన పర్వతాలతో ఉండే అసోంలో భూకంపం రావడం ఆందోళన కలిగించే అంశమే. అందులోనూ వరస భూకంపాలు ఇక్కడ కలవరపెడుతుంది. మార్చి నెలలో ఒకసారి భారీ భూకంపం సంభవించగా శనివారం మరోసారి భూప్రకంపనలు సంభవించాయి.
man living at India-Mayanmar border Villege : భారత ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్. నాగాలాండ్కు ఉత్తర భాగంలో మన్ అనే ఓ జిల్లా. ఆ జిల్లాలో ఓ గ్రామం పేరు లోంగ్వా. ఆ గ్రామం వెరీ స్పెషల్. ఆ గ్రామంలో ఉండే ఓ ఇల్లు వెరీ వెరీ స్పెషల్. ముందుగా ఆ గ్రామం ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం. లో�
58 years after Jana gana mana song in Nagaland Assembly : నాగాలాండ్ అసెంబ్లీలో అరుదైన దృశ్యం ఆవిష్కరించబడింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక..నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన 58 ఏళ్ల తరువాత అసెంబ్లీలో భారతదేశపు జాతీయ గీతం ‘జనగణమన’ను ఆలపించిన అరుదైన ఘటన జరిగింది. చరిత్రలో
కుక్కల మాంసాన్ని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఉద్యమానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. డాగ్ మీట్ పై నిషేధం విధిస్తున్నామని ప్రకటించింది. దిమాపూర్ మార్కెట్ లో సంచుల్లో కుక్కలను కట్టివేయడం, కుక్కలను విక్రయించడం తది
తమ ప్రాంతంలో మంచు ఎప్పుడు కురుస్తుందా ? మంచును బాల్స్లాగా తయారు చేసి ఎప్పుడు ఆడుకుందామా అని ఎదురు చూసిన అక్కడి వారిపై ప్రకృతి కరుణించింది. ఎన్నో ఏళ్లుగా కురవని మంచు ప్రస్తుతం భారీగా కురుస్తోంది. దీనితో అక్కడి ప్రజలు సంబరాలు జరుపుకుంటున్న�
పెళ్లిళ్ల విందుల్లో తుపాకులతో ఫోజులివ్వటం..ఊరేగింపుల్లో కాల్పులు జరపటం ఫ్యాషన్ గా మారిపోయింది. నాగాలాండ్కు చెందిన రెబల్ నాయకుడి కుమారుడి వివాహ విందులో పెళ్లి కూతురు..పెళ్లి కొడుకులు మరో ముందడుగు వేశారు. చిన్న చిన్న తుపాకులు మా రేంజ్ కు సర�
ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారిపోతుందో ఎవరూ చెప్పలేం.. ఓవర్ నైట్ కొందరిని అదృష్టం పట్టేస్తుంది. పశ్చిమ బెంగాల్కు చెందిన రిక్షా పుల్లర్ కు కూడా అటువంటి అదృష్టమే పట్టేసింది. ఓవర్ నైట్ రూ .50 లక్షల విలువైన లాటరీ జాక్పాట్ గెలుచుకుని గౌర్ దాస్ అనే
2019 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగనుండగా.. ఏప్రిల్ 11 నుంచి తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.