Nandyal MP

    SPY రెడ్డిపై సీబీఐ దాడికి ఆ రూ.500 కోట్లే కారణమా?

    April 29, 2019 / 04:11 AM IST

    నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్ధి, ఎస్‌పీవై రెడ్డి ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, నంద్యాల, కర్నూలులోని ఎస్‌పీవై రెడ్డి నివాసాల్లో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది

10TV Telugu News