Home » Nara Chandrababu Naidu
టీడీపీ 41 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తలపెట్టిన సభను తెలంగాణ టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఇరు రాష్ట్రాల్లోని పార్టీ ముఖ్యన
నాకు, నా సోదరుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. అదే పార్టీలో కొనసాగుతాం. తనకు అసంతృప్తి అనే మాటే లేదు. దివ్య నాకూ కూతురు లాంటిది. ఆమె విజయంకోసం కృషి చేస్తాన�
రాష్ట్ర ప్రయోజనాలను బట్టే పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ ను ఏపీ ప్రభుత్వం వేధిస్తోంది అంటూ ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సమస్యలపై నిలదీసిన వాళ్లపై చర్యలు తీసుకోవడం దారుణం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రతపై ఎన్ఎస్జీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్ఎస్జీ డీఐజీ స్వయంగా రంగంలోకి దిగారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ఎన్ఎస్జీ డీఐజీ... చంద్రబాబు భద్రతపై కీలక సూచనలు చేశారు. టీడీ
ఒకే కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ జగన్, చంద్రబాబు దూరం దూరంగానే ఉన్నారు. పరస్పరం ఎదరు పడలేదు. ఒకరినొకరు పలకరించుకోలేదు. కనీసం కన్నెత్తి కూడా చూసుకోలేదు. ఎట్ హోమ్ కార్యక్రమంలో ఎవరికి కేటాయించిన టేబుల్స్ లో వారు కూర్చున్నారు. జగన్, చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఏపీ రాకీయాల్లో బద్ధ శత్రువులుగా వ్యవహరించే ఇద్దరు కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నాను. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక
ఎదురే లేకుండా వరుసగా విజయం సాధిస్తున్న టీడీపీ అధినేతకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 2024 ఎన్నిక�
గోరంట్ల మాధవ్ వ్యవహార శైలిపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. గోరంట్ల మాధవ్ అచ్చోసిన ఆంబోతులా బరితెగించి వ్యవహరించారని ధ్వజమెత్తారు. సిగ్గులేనోళ్లంతా రాజకీయాల్లోకి వచ్చారని నిప్పులు చెరిగారు చంద్రబాబు. వైసీపీ పాలనలో ఎక్కడికక్కడ కీచకులు తయారయ్య�
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు..