Nara Chandrababu Naidu

    Petrol Price : చిత్తూరు జిల్లా కుప్పంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110

    July 18, 2021 / 06:22 AM IST

    ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం పెట్రోల్ పై 30 పైసలు పెరిగింది. దీంతో తెలుగురాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ రేట్లు రూ.110 కి చేరువయ్యాయి. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే రూ.110 రూపాయలకు చేరింది. ఆంధ్రప్రదేశ్ లో ఇదే అధికం. ఇక విజయవాడ

    పోటీలో ఇద్దరు స్నేహితులు ఎదురైతే.. ఆ ఆటకున్న కిక్కే వేరు..

    August 14, 2020 / 02:11 PM IST

    దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న త‌దుప‌రి చిత్రాన్ని తాజాగా అనౌన్స్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన‌ నారా చంద్ర‌బాబు నాయుడు, వై.ఎస్‌.రాజశేఖర్ రెడ్డిల మ‌ధ్య స్నేహం, రాజ‌కీయ వైరం ఆధారంగా రూపొందుతోన్న ఫిక్ష‌న‌ల�

    హైదరాబాద్ లో నారా వారి విందు రాజకీయం

    March 2, 2020 / 06:37 PM IST

    నిరసనలు.. ఆందోళనలు.. అరెస్టులు.. విమర్శలు.. ప్రతివిమర్శలతో ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్న తరుణంలో.. రుచికరమైన విందు రాజకీయం ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ రుచికరమైన విందును ఆస్వాదించిన వారంతా కూడా రాజకీయ వారసులే. ఉరకలెత్తే యువకెర�

    భోగి మంటల్లో బోస్టన్ రిపోర్ట్‌లు

    January 14, 2020 / 02:03 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్మించేందుకు ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్‌లను భోగి మంటల్లో తగలెయ్యాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రాబాబు ఇచ్చిన పిలుపు మేరకు.. తెలుగుదేశం నాయకులు నేతలు ఆ రిపోర్ట్‌లను భోగి మంటల్లో కలుస్తున్నారు. విశాఖ�

    స్పీకర్ తమ్మినేనికి నారా లోకేష్ లేఖ

    November 8, 2019 / 02:43 PM IST

    ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల మాజీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఖండించారు. అగ్రిగోల్డ్ విషయంలో తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.  అవా

    హరికృష్ణ దూరమై ఏడాది: గుర్తు చేసుకున్న చంద్రబాబు

    August 29, 2019 / 07:44 AM IST

    టీడీపీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ చనిపోయి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఈ సమయంలో హరికృష్ణను గుర్తు చేసుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి నివాళ

10TV Telugu News