Home » Nara Lokesh
వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నారా లోకేశ్. మహానాడు తర్వాత కుంభకోణాలను బటయపెడతానని చెప్పారు. పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు.(Nara Lokesh On Scams)
పార్టీ పదవుల్లో ఇకపై 2+1 సిద్ధాంతం అమలుకు ప్రయత్నం చేస్తామన్నారు. రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే ఆ తర్వాత పర్యాయం పదవికి బ్రేక్ తీసుకోవాల్సిందే అని చెప్పారు.
ఎవరెన్ని చేసినా 55 శాతం ఓటింగ్ జగన్ దే అన్నారు. జగన్ కి వ్యతిరేకత ఉంటే పొత్తులు ఎందుకు? సింగిల్ గా రా? అని సవాల్ విసిరారు. (Kodali Nani On ChandrababuNaidu)
పేపర్లు లీక్ అవుతుంటే.. పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని మంత్రి బొత్స మాట్లాడటం సరికాదన్నారు. ఆయనను విద్యాశాఖ నుంచి తప్పించాలన్నారు.
మంత్రి ఆర్కే రోజా.. మరోసారి టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే ప్రతి అఘాయిత్యం నుంచి ప్రశ్నాపత్రం లీకేజీల వరకూ..
ఆంధ్రప్రదేశ్, తెనాలిలో ఉద్రిక్తత నెలకొంది. వేమూరు నియోజకవర్గంలో హత్యకు గురైన రూపా శ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెనాలి ఆసుపత్రికి నారా లోకేష్ వస్తుండటంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆర్ఐ అరవింద్ పై పోలీస్ కేసు నమోదు కావడం, గుడివాడలో ఇసుక మాఫియా రెచ్చిపోవడం పై ప్రతిపక్ష టీడీపీ నేత నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్లో మాఫియా రాజ్ పాలన నడుస్తోందని, ఎక్కడ చూసినా మాఫియా రాజ్ అరాచకాలే కనిపిస్తున్నాయని విమర్శించారు టీడీపీ నేత నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి రూరల్, వడ్డేశ్వరం గ్రామంలో పర్యటించిన లోకేష్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శ�
తాను టీడీపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలపై స్పందించారు వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీలో చేరబోనంటూ చెప్పారు.
లోకేశ్కు ఫురంధేశ్వరి మద్దతునిస్తున్నట్టు 10టీవీ వేదికంగా పురంధేశ్వరి తెలిపారు. ఈ వ్యాఖ్యలు నారా,దగ్గుబాటి కుటుంబాలు దగ్గరవుతున్నాయా అనిపించేలా ఉన్నాయి.