Home » Nara Lokesh
త్వరలో టీడీపీ నేత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేపట్టబోతున్నట్లు వెల్లడించారు ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతోనే ఈ యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు.
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై ఫుల్ గా కాన్సన్ ట్రేట్ చేసిన సీఎం జగన్ ఇప్పుడు లోకేశ్ ఎంచుకున్న మంగళరిని టార్గెట్ చేసుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. మంగళగిరి టీడీపీలో కీలక నేత గజ్జెల చిరంజీవిని వైసీపీలోకి లాగేశారు.
టీడీపీ, వైసీపీ మధ్య ట్విట్టర్ ఫైట్.. వైరల్ అవుతున్న నారాలోకేష్ ట్వీట్
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
నేడు పల్నాడు జిల్లాలో టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇటీవల హత్యకు గురైన కంచర్ల జల్లయ్య కుటుంబసభ్యుల్ని రావులాపురం గ్రామంకు వెళ్లి పరామర్శించనున్నారు.
నారా లోకేశ్ నిర్వహించిన మీటింగ్ లో హఠాత్తుగా వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని,దేవేందర్ రెడ్డి, రమ్యశ్రీలు నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు.
సీరియస్గా పరీక్షలు ఎలా నిర్వహించాలో అలాగే నిర్వహించడం కూడా ఎక్కువమంది పాస్ కాకపోవడానికి కారణం. కొవిడ్ కూడా కొంత ప్రభావం చూపించింది.(Sajjala On Tenth Results)
వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీకి చివరి రోజులు వచ్చేశాయని, చంద్రబాబు ముసలివాడైపోయాడని..
మహానాడు వేదికగా వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు అన్నారు. వైఎస్సార్సీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ అని క
మాజీమంత్రి, వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే కూతురు కైవల్యా రెడ్డి లోకేశ్ని కలిశారు. ఆత్మకూరు టీడీపీ టికెట్ తనకివ్వాలని లోకేశ్ ను కోరినట్లు తెలుస్తోంది.(Kaivalya Reddy Meets Lokesh)