Home » Navabupeta
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కేశవరావుపల్లికి చెందిన కావలి నర్సింహులు (25) కు కోస్గి మండలం కొండాపూర్ వాసి యాదమ్మ (21) తో 16 నెలల క్రితమే వివాహమైంది. స్థానికం