ndonesia

    ఇండోనేషియాలో వరదలు: 29మంది మృతి

    April 30, 2019 / 06:06 AM IST

    ఇండోనేషియాలో గత కొన్ని రోజుల నుంచి ఏక ధాటిగా కురుస్తున్న  వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలకు తోడు కొండ చరియలు విరిగి పడుతుండటంలో 29 మంది మరణించారు. మరో 13 మంది ఆచూకీ గల్లంతైయ్యారు. దీన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి.   సమత్రా ద

10TV Telugu News