Home » Neeraj Chopra Army
టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో భారత్కు తొలి స్వర్ణం అందించాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత పతకం లభించింది. 2008 ఒలింపిక్స్ తర్వాత భారత్ స్వర్ణం సాధించింది ఇప్పుడే.