No fish medicine

    చేప ప్రసాదానికి ఎవ్వరూ రావద్దు.. ఈ ఏడాది రద్దు

    June 8, 2020 / 07:03 AM IST

    ఆస్తమాతో భాదపడేవారంతా ఈ రోజు కోసం ఎంతో ఎదురుచూస్తుంటారు. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం స్వీకరించేందుకు వేలాది మంది తరలివస్తుంటారు. కానీ.. కరోనా పున్యమానా ఈసారి  చేప ప్రసాదం అందించడంలేదు. 175 ఏళ్ల నుంచి వస్తున్న ఈ చేప ప్రసాదం కార్యక్రమా

10TV Telugu News