Home » Noida
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. అక్కడ నిర్మించాలనుకున్న డిస్ ప్లే తయారీ యూనిట్లను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలిస్తున్నట్లు ప్రకటించింది.
కుక్కల కోసం ప్రభుత్వాలు పార్కులను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కానీ యూపీలోని నోయిడా అథారిటీ ఏకంగా కుక్కల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలోనే అతి పెద్ద పార్కును నిర్మిస్తోంది. కుక్కలు వాకింగ్ చేయటానికి..అవి ఉయ్యాలు ఊగటానికి ఈ కుక్కల �
kidnap: డబ్బు మనిషిని మృగంలా మార్చుతుంది. బంధాలను పలచన చేసి చేసి ప్రాణాలు తీసేలా చేస్తుంది. డబ్బు కోసం అన్న కొడుకుని కిడ్నాప్ చేసి హత్యచేశాడో దుర్మార్గుడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది. 11 ఏండ్ల అభిషేక్ ను బాబాయ్ వరసయ్యే మనోజ్ కు
మ్డెసివిర్ ఇంజక్షన్ కోసం కరోనా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఈ ఇంజక్షన్లు అందుబాటులో లేవు.. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తన కొడుకును బ్రతికిచుకునేందుకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ కోసం రింకీదేవీ అనే మహిళ చీ
తన స్నేహితుడి కోసం ఓ వ్యక్తి చాలా రిస్క్ చేశాడు. అతడు చూపిన తెగువపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నిజమైన స్నేహితుడు అంటే ఇలా ఉండాలని కితాబిస్తున్నారు. కరోనా బారిన పడి శ్వాస తీసుకోవడానికి తన స్నేహితుడు ఇబ్బంది పడుత
criminal falls from bathroom window: నేరం చేసినప్పుడు లేని భయం పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం నేరస్థులకు మాత్రం ఉంటుంది.అందుకే పోలీసులకు దొరక్కుండా దాక్కొంటుంటారు. అలా ఓ నేరస్థుడు పోలీసుల నుంచి తప్పించుకుని ఇంటిలోంచి బైటకు రావటల్లేదు. దీంతో సదరు నేరస్థుడు ఓ ఇంట�
Skin Colour: చర్మం రంగు బాగాలేదనే ఆత్మన్యూనతా భావానికి లోనైన వ్యక్తి 15వ అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పదకొండో తరగతి చదువుతున్న వ్యక్తి.. చర్మం రంగు తక్కువగా ఉండటంతో ఫిజికల్ లుక్ సరిగా లేదనే బాధలో ఉన్నాడు. తండ్రి ఎమ్ఎన్సీ కంపెనీలో పనిచ�
Dry Fruit: రింగింగ్ బెల్స్ ఫౌండర్ మోహిత్ గోయెల్.. కంపెనీ ప్రపంచంలోనే చీపెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రీడమ్ 251ను ఆఫర్ చేసిన యజమానిని నోయిండా పోలీసులు అరెస్టు చేశారు. డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్న మోహిత్ రూ.200కోట్లు మోసం చేసినట్లు తెలిసిందని పోలీసులు పేర
Samsung to move key production unit from China to Noida సౌత్ కొరియా టెక్ దిగ్గజం “శామ్సంగ్” చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. చైనాలోని తమ “మొబైల్, ఐటీ డిస్ప్లే” ప్రొడక్షన్ యూనిట్ ను భారత్ లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకి తరలించిందేందుకు శామ్సంగ్ సిద్ధమైంది. ఈ విషయ
Woman Drugged, Raped, Filmed, Blackmailed in Noida : యూట్యూబ్ లో ఫిట్ నెస్ క్లాస్ లూ చెప్పే ఒక ట్రైనర్ మహిళకి మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడు. దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి రూ.13లక్షల వరకు ఆమె వద్ద నుంచి వసూలు చేశాడు. అతడి వేధింపులు భరించలేని మహిళ పోలీసులను ఆశ్రయించిం�