Telugu News » Olypics 2021 Sindhu
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా...పీవీ సింధును ఘనంగా సత్కరించారు.