-
Home » Telangana municipal elections
Telangana municipal elections
మున్సిపల్ ఎన్నికల వేళ ట్విస్టులే ట్విస్టులు.. వికారాబాద్, అలంపూర్లో కాంగ్రెస్కు బిగ్ షాక్..!
వికారాబాద్, అలంపూర్ ఎపిసోడ్తో మిగతా చోట్ల నేతలంతా అలర్ట్ అయ్యారట. ఏ మాత్రం తేడా కొట్టినా.. పార్టీ పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మరింత ప్రత్యేక దృష్టి పని చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు.
రసవత్తరంగా పురపోరు.. పార్టీల ఎత్తుకు పైఎత్తులు.. పొలిటికల్ గేమ్లో పైచేయి సాధించేదెవరు?
కాంగ్రెస్, బీజేపీలు కారు పార్టీ పార్టీ ముఖ్యనేతల సెగ్మెంట్లపై దృష్టి పెడితే..బీఆర్ఎస్.. సీఎం, మంత్రులు నియోజకవర్గాలపై స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టిందట.
జంపింగ్లకే పెద్దపీట..! ఆ రెండు చోట్ల ఇంచార్జ్లకు ఝలక్ ఇచ్చిన కాంగ్రెస్..! ఎందుకిలా..
దీంతో ఈ రెండు చోట్ల రెబల్స్ బెడదతో ఏమైనా తేడా కొడుతోందా అని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారట. ఈ ఇద్దరు నేతల తీరుపై పార్టీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారట.
మున్సిపల్ ఎన్నికలు.. బీఆర్ఎస్ లైట్ తీసుకుందా? గులాబీ పార్టీలో స్తబ్ధతకు కారణం ఏంటి?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇలా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులను వడ్డుతుంటే ..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన.. ప్రచారానికి పవన్ సిద్ధం.. ఇక ఏం జరగబోతుంది?
పురపోరులో పోటీపై బీజేపీని సంప్రదించి నిర్ణయం తీసుకున్నారో లేక ఒంటరిగా పోటీ చేయాలనుకున్నారో తెలియదు కానీ..ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పవన్ ప్రచారానికి రాబోతున్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు.. పవన్ ని ఆయన నివాసంలో కలిశారు.
ఆ రెండు మున్సిపల్ పీఠాలపై హస్తం పార్టీ ఆశలు నెరవేరేనా?
ఆఖరికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
తెలంగాణ మున్సిపోల్స్.. నామినేషన్లు క్లోజ్.. చివరి రోజు భారీగా దాఖలు
ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
పురపోరు ఇంచార్జ్లపై కేటీఆర్ సీరియస్.. వారికి ఇచ్చిన వార్నింగ్ ఏంటి?
మున్సిపల్ ఎన్నికలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టింది. పెద్దగా ఫోకస్ పెట్టకపోయినా పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో గులాబీ పార్టీ ఉత్సాహంగా ఉంది.
ఓటింగ్ అంతా బీజేపీ వైపే..! మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మాదే- ఎంపీలు రఘునందన్, అర్వింద్ ధీమా
నరేంద్ర మోడీ నాయకత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు నిధులిచ్చింది, తాగడానికి మంచి నీళ్లు ఇచ్చింది. ప్రతి అంశంలో బీజేపీకి పాజిటివిటీ కనపడుతోంది.