Home » on lawyer sathish kumar
madras Highcourt:సంచలన తీర్పులకు వేదికైన మద్రాస్ హైకోర్టు మరో సంచలనం తీర్పు ఇచ్చింది. ఓ న్యాయవాదికి సోమవారం (అక్టోబర్ 12,2020) ఏకంగా..రూ. 5 లక్షల జరిమానా విధించింది. హైకోర్టులో విజిలెన్స్ రిజిస్ట్రార్గా పని చేస్తున్న ఆర్ పూర్ణిమపై లాయర్ బి. సతీశ్ కుమార్ అస�