Home » Orphanage Care Center
మధురైలో అనాధ చిన్నారుల సంరక్షణ కేంద్రం ఇదయం ట్రస్ట్ నుంచి 16 మంది పిల్లలు మాయం అయిన ఘటన సంచలనం కలిగించింది. దీనిపై విచారణ జరుపగా కరోనా సోకి పిల్లలు చనిపోయారని చెబుతూ ట్రస్ట్ నిర్వాహకులు చిన్నారులను అమ్మేసుకుంటున్నా దారుణం వెలుగులోకి వచ్చి