Home » Oxygen Beds
హైదరాబాద్ ఆస్పత్రులు మరియు జిల్లాలలో కోవిడ్ -19 కేసులు ఇటీవలికాలంలో తగ్గినప్పటికీ, ఆక్సిజన్ పడకలు మళ్ళీ కరోనావైరస్ రోగులతో నిండిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినా కూడా ఆస్పత్రుల్లో చేరే కరోనా రోగుల సంఖ్య మాత్రం పెరగడం ఆందోళన కలిగ�
కరోనా కష్టకాలంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తన పెద్దమనసు చాటుకున్నాడు. కరోనా బాధితులకు అండగా నిలిచాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో కలిసి నెట్వర్క్ను ఏర్పాటు చేసి దాని ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస�
కరోనా బాధితుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పేషెంట్ల కోసం జర్మన్ షెడ్ల నిర్మాణానికి టీటీడీ ముందుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 22 జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడానికి టీటీడీ నిర్ణయించింది. �
ఆక్సిజన్ బెడ్ కు రూ.6వేల 500 మాత్రమే చార్జ్ చేయాలి. అదే వెంటిలేటర్ తో కూడిన ఐసీయూకి అయితే..16వేలు మాత్రమే చార్జి చేయాలి.. కరోనా రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు ఇవి.
ఛత్తీస్గఢ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ ఆస్పత్రిలో ఫ్రీజర్లు నిండిపోవడంతో మృతదేహాలను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు. మార్చురీ స్థాయికి మించి ఇప్పటికే భద్రపర్చారు.