Home » Pakistan-india
భారత్, పాకిస్థాన్ మధ్య శాంతి కోసం కలిసి పనిచేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తమ దేశం ఓ భాగస్వామిగా చూడడం లేదని పాక్ మంత్రి హీనా రబ్బానీ ఖర్ అన్నారు. అయితే, గతంలో భారత మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయీని మాత్రం తమ దేశం భ�