Home » Pakistan
గేమ్లో గెలుపోటములు సహజం.. కానీ, ఇంత దారుణంగా ఓడిపోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనూహ్య రీతిలో ఓడిపోవడం భారత జట్టు అభిమానులకు నిరాశను మిగిల్చింది.
పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న భారత జవాన్ అరెస్ట్
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో T20 వరల్డ్ కప్(T20 World Cup 2021) హై వోల్టేజ్ మ్యాచ్ ఇవాళ(24 అక్టోబర్ 2021) దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 24,2021) హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. దాయాది దేశాలు, చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ లు తలపడబోతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ పై
మెగా ఈవెంట్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించినట్లుగా.. ఇండియాతో దాయాది పాకిస్తాన్ మ్యాచ్ కోసం అంతే ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు క్రికెట్ అభిమానులు.
అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్తాన్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో వర్చవల్గా నిర్వహించిన మూడురోజుల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్
పాకిస్థాన్ దేశానికి ఇతర దేశాల అధినేతలు ఇచ్చిన బహుమతుల్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమ్మేసుకుంటున్నారని ఆ డబ్బుల్ని తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.
కశ్మీర్ లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న పౌరుల హత్యల వెనుక పాకిస్తాన్ హస్తమున్నట్లు తెలుస్తోంది. పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఆధ్వర్యంలోనే కశ్మీర్ లోని స్థానికేతరులు,మైనార్టీలు(హిందువుల
పాకిస్తాన్_కు అమిత్_ షా స్ట్రాంగ్_ వార్నింగ్_
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గోవాలోని దర్బందోరాలో నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీకి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా