Home » pandya rahul controversey
ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్మన్కే ఇవ్వాలి. ఈ మేర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.