Home » pasupu board
తెలంగాణలో ముందస్తు ఊహాగానాలు ఊపందుకుంటున్న వేళ.. కవిత పసుపు బోర్డు అంశాన్ని మళ్లీ లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కవిత మళ్లీ యాక్టివ్గా మారనున్నారన్న ప్రచారం జరుగుతోంది.