Home » Pathaan
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ రిలీజ్’కు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో షారుక్ ఎలాగైనా తిరిగి సక్సెస్ అందుకోవాలని తీవ్రంగా కష్టపడ్డాడు. ఆయన పడ్డ కష్టం మనకు ఈ సినిమాలో కనిపిస్తుంది. అయితే గతకొం
వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన సోషల్ మీడియా అకౌంట్లో పలు అంశాలపై స్పందిస్తూ ఉంటాడు. తాజాగా ఆయన బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీపై తనదైన కామెంట్స్ చేసి అందరి చూపులను తనవైపుకు తిప్పుకున్నా�
బాలీవుడ్లో గతకొంత కాలంగా ఖాన్ త్రయంల సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, ఇక ఖాన్ల సినిమాలకు కాలం చెల్లిందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సినిమా వచ్చి చాలా కాలం కావడంతో, ఆయన లేటెస్ట్ మూవీ �
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’పై మొదట్నుండీ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించగా, పూర్తి స్పై థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూని�
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ థియేటర్స్ లోకి వచ్చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ అని టాక్ వినిపిస్తోంది. నాలుగేళ్ళ గ్యాప్ తో ఫ్యాన్స్ ను నిరాశపరిచిన షారుఖ్ ఈ సినిమాతో ఇప్పుడు మాస్ ఫీస్ట్ అందిస్తున్నాడు. బాద్ షా షారుఖ్ ఖాన్ ప�
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం మెయిన్ లీడ్స్ లో సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో బాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో వచ్చిన సినిమా పఠాన్. షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో................
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాలో షారుక్ సరికొత్త లుక్తో
పఠాన్ సినిమా క్రేజ్ ఇప్పుడు PVR కి కలిసొచ్చింది. సంక్రాంతి తర్వాత దారుణంగా 1600 కి పడిపోయిన PVR షేర్ ధర పఠాన్ బుకింగ్స్ తర్వాత ఒక్కసారిగా మళ్ళీ పైకి లేచింది..........................
పఠాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్ నాలుగు రోజుల ముందే ఓపెన్ చేయడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. షారుఖ్ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో..............
పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట విడుదలతో కాంట్రవర్సీ ప్రారంభమైంది. ఈ పాటలో నటి దీపిక పదుకోన్ కాషాయం రంగు బట్టలు వేసుకోవడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజకీయ నేతలు సైతం పెద్ద ఎత్తున దీనిపై స్పందించారు. ఈ సినిమాను తమ రాష్ట�