Home » Pawan kalyan
జగన్ రెడ్డి వైసీపీ నాయకుడులా చిల్లరగా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయం గుర్తు పెట్టుకుని హుందాగా మాట్లాడాలని అన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో ఎలానో చిల్లరగా మాట్లాడారు మీ స్థాయ�
జగన్ మోహన్ రెడ్డి తనను వ్యక్తిగతంగా విమర్శించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలకు కష్టాలు ఉన్నాయి అంటే వ్యక్తిగతంగా తిడతారా? అంటూ విమర్శించారు. వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నా.. తెలుగుదేశం నాయకులను తిడితే వాళ్
తమిళ స్టార్ హీరో, సూర్య తమ్ముడు కార్తీ తెలుగులో కూడా మార్కెట్ను బాగా పెంచుకుంటున్నారు. ఇటీవల ఖైదీ సినిమాతో తెలుగు ఆడియన్స్ని అలరించగా.. ఈ సినిమాకి కార్తీకి మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలోనే కార్తీ లేటెస్ట్గా మరో సినిమాను కూడా తెలుగులో విడు�
ఏపీ సీఎం జగన్ సోమవారం, నవంబర్ 11న, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్,మాజీ సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుల పిల్లల చదువులపై చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ స్పందించింది. సీఎం జగన్ వ్యాఖ్యలపై పార్టీకి చెందిన నాయకులు, జనసైనికులు ఎవరూ స
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపై ఇప్పటికే పలువురు విమర్శలు ఎక్కుపెట్టగా.. ఇప్పుడు ఇదే నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. తెలుగు మీడియంను వైసీపీ రద్దు చేస్తుంట
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చరిత్రాత్మకమైనదని చెప్పారు. భారత న్యాయవ్యవస్థకున్న పరిపూర్ణమైన జ్ఞానానికి ఈ తీర్పు అద్దం పడుతుందని కొనియాడారు. భారతీయులమంతా కోర్టు తీర్పు�
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి. ప్రజలు ఛీ కొట్టినా ధోరణి మార్చుకోకుండా పబ్బం గడుపుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం
లాంగ్ మార్చ్ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వరం పెంచారు. అధికార పక్షం టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మీరెంత..
జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఇసుక కొరత విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ