Home » Pochampally
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని కూడా సుందరీమణులు దర్శించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా (బెస్ట్ టూరిజం విలేజ్)..
తెలంగాణ ఇక్కత్ వస్త్రాలను ఢిల్లీకి పరిచయం చేశారు సీఎం కేసీఆర్. హస్తిన పర్యటనలో ఉన్న కేసీఆర్ .. ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిశారు.
ప్లీజ్..నీళ్లు పడకుంటే బోరు బావిని మూసేయండి అని కోరారు TRS MLA పద్మా దేవేందర్ రెడ్డి. చిన్నారుల జీవితాలను రిస్క్ లో పెట్టవద్దన్నారు. బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మెదక్ జి�
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్పల్లికి చెందిన మంగళి భిక్షపతి తన వ్యవసాయ పొలంలో మూడు బోర్లు తవ్వించారు. నీళ్లు పడకపోవడంతో 2020, మే 27వ తేదీ బుధవారమే కుటుంబ సభ్యులతో కలిసి వాటిని పూడ్చేందుకు పూనుకున్నాడు. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరం�