Home » poised to lock down
కోవిడ్19 వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఆదివారం మార్చి22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తుంటే ఒడిషాలోఇప్పటికే కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటించగా ఆదివారం మార్చి 22 నుంచి మరి కొన్నిపట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటిస్తోంది. వార�
ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించి ప్రజలు బైటకు వస్తే జైలుశిక్ష తప్పదని ఇటలీ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇటలీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తునన క్రమంలో ప్రభుత్వం ప్రజలకు పలు ఆంక్షలు విధించింది. ఇటలీలో రోజు రోజుకూ కరోనా �