Home » politics
congress condition: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందా. పరాజయం పాలవడానికే కాంగ్రెస్ పోటీ చేస్తుందా? అంటే.. చాలామంది ఔననే అంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీదాకా ఆ పార్టీ పరిస్థితి అదేనంటున్నారు. అసలు స్వయంగా పార్టీకే ఓ అధ్యక్షుడు ఫుల్టైమ్ లేనప్పుడు
సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు…. అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు చిత్తూరు టైగర్. జిల్లాలో ఒకప్పుడు ఆయన పెను సంచలనం. చిత్తూరు పట్టణం ఆయన అడ్డా. ఈ మాస్ మహరాజ్కు జిల్లా అంతటా అభిమానులు ఉండేవారు. నాలుగుసార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గె�
తెలంగాణ బతుకమ్మగా గుర్తింపు పొందిన కల్వకుంట్ల కవిత.. రెండేళ్లుగా బతుకమ్మ వేడుకలను అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి వేడుకలను మాత్రం మళ్లీ గ్రాండ్గా నిర్వహించాలని భావిస్తున్నారట. ఎమ్మెల్సీగా యాక్టివ్ పాలిటిక్స్లోకి రీఎ�
తెలంగాణ గవర్నర్గా తమిళిసై పదవీ బాధ్యతలు చేప్పటిన నాటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ పెడతారనే వార్తలు వచ్చాయి. దీని వెనుక బీజేపీ హస్తం ఉందనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ గవర్నర్ ప్రజా దర్�
టీడీపీ నేత, ఎమ్ఎల్సీ బీటెక్ రవి వ్యవహార శైలిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మూడు రాజధానులు వ్యవహారంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా అని ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవ�
ఐఏఎస్ అధికారిగా రాజీనామా చేసి,రాజకీయాల్లోకి వెళ్లిన షా ఫైజల్… పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి మళ్లీ ఐఏఎస్ ఉద్యోగంలో తిరిగి చేరేందుకు రెడీ అవుతున్నాడు. సీనియర్ ఐఏఎస్ అధికారి షా ఫైజల్.. జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలో తిరిగి సేవలు అందించే అవకా�
రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. గతనెలలో సచిన్ పైలట్తో పాటు 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్పై తిరుగుబావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. రా
భారతీయ జనతాపార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించడంతో బాధ్యతలు చేపట్టారు. అంతా బాగానే ఉంది. ఈ సమయంలో కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా వెళ్లి కలుసుకోవడం చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా సోము వీర్రాజును చిర�
ఆ నియోజకవర్గంలో వైసీపీలో రాజకీయ చదరంగం సాగుతోంది. అక్కడ ఎమ్మెల్యేకు, ఎంపీకి అస్సలు పడటం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వారు మధ్య ఉన్నాయి. ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్లు రాజకీయాలు సాగిస్తున్నారు. ఈ వర్గ విభేదాలను చూసి కార్యక
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధారణ కార్యకర్త మొదలు జిల్లాకు చెందిన ముఖ్య నేతల వరకు అంతా అధికారాన్ని ఎంజాయ్ చేసిన వారే. పాలనా వ్యవహారాలన్నీ పార్టీ ముఖ్యన�