Home » politics
వెస్ట్ బెంగాల్ కు చెందిన భారత్ ఫుట్ బాల్ మాజీ క్రీడాకారుడు మెహ్తాబ్ హుస్సేన్ యూటర్న్ తీసుకున్నాడు. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు. బీజేపీలో చేరి 24 గంటలు కూడా గడవకముందే పాలిటిక్స్ నుంచి క్విట్ కావడం సంచలనంగా మారింది. భారత ఎక్స్ పుట్ బాలర్ �
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటన చేసిన తర్వాత ఇవాళ(మే-11,2020)మధ్యాహ్నం 5వసారి రాష్ట్రాల,కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ అమలు,ఆంక్షల సడలిం�
ఏడు నెలల కస్టడీ నుంచి జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా విడుదలయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాట్లాడడానికి నా దగ్గర పదాల్లేవ్…ఈ రోజు నేను ఫ్రీ అయ్యాను..నేను ఫ్రీగా ఉన్నాను అని ఫరూక్ అన్నారు. అందరూ విడుదలయ్యేవరకు తాను రాజకీయ విష�
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI)చీఫ్,కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు. ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ను కూలదోసి అధికారం చేపట్టే దిశగా బీజేపీ ప్రయత్నిస్తున్న సమయంలో మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం ఉంటుందని అథవాలే పరోక్షంగా స�
మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు ఆపరేషన్ కమలం నిద్ర లేకుండా చేస్తుంది. కమల్నాథ్ సర్కార్ ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది. ఇప్పటికే 12మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకోగా, సోమవారం మధ్యాహ్నం 6గురు కేబినెట్ మంత్రులు బెంగళూరు �
ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో రమేశ్రాథోడ్ పేరు తెలియని వారుండరు. 20 ఏళ్ల పాటు జిల్లాలో తిరుగులేని నేతగా నిలిచారు. ఆదిలాబాదు జిల్లా జడ్పీ చైర్మన్గా, ఆదిలాబాదు ఎంపీగా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఇలా రాజకీయాల్లో చాలా అనుభవమే ఉంది. ఆయన భార్య సుమన్ రాథో�
శ్రీలంకలో ఆదివారం(మార్చి-1,2020)అర్థరాత్రి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి పార్లమెంటును రాజపక్సే రద్దు చేయనున్నారని సీనియర్ మంత్ర
నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. ఈ డైలాగ్ అల్లు అర్జున్కు సరిపోతుందేమో గానీ.. ఆయన మేనమామ పవర్ స్టార్కు మాత్రం సెట్ కాదు. ఆయన ఆడ
తానున్నది అక్కడ.. ఆలోచనలన్నీ ఇక్కడ.. ఒక్కోసారి తానున్నది ఇక్కడ.. ఆలోచనలన్నీ అక్కడ.. ఇక్కడున్న వ్యక్తికి అక్కడి ఆలోచనలెందుకు? ఒకవేళ అక్కడే
దశాబ్ధ కాలానికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న లేడీ సూపర్స్టార్ విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమా ఇచ్చిన సక్సెస్తో రాజకీయాలకు దూరమవదుతుందంటూ వార్తలు వచ్చాయి. ఇక సినిమాలే చేస్తుందని ప్రజా జీవితానికి దూరమైనట్లే అంటూ వార్తలు వినిపించాయి.