politics

    మోడీ, అమిత్ షా లే ఈ దేశానికి కరెక్ట్

    December 3, 2019 / 12:22 PM IST

    జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అన్నారు. అమిత్ షా లా ఉక్కుపాదంతో అణచివేసే

    మహా రాజకీయం : బీజేపీ ఏం చేయనుంది

    November 25, 2019 / 02:18 AM IST

    క్షణక్షణం మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు సోమవారం(నవంబర్ 25,2019) ఏ మలుపు తీసుకోనున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినట్లు బీజేపీ... తమని ప్రభుత్వం ఏర్పాటు కోసం

    మహా ట్విస్ట్ : సీఎంగా ఫడ్నవీస్, బీజేపీ – ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటు

    November 23, 2019 / 03:46 AM IST

    మహారాష్ట్రలో మహా ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సర్కార్‌ను ఏర్పాటు చేస్తారని, ఉద్దవ్ ఠాక్రే సీఎం అవుత�

    రజినీకాంత్ సంచలన కామెంట్స్

    November 21, 2019 / 03:09 PM IST

    తమిళ రాజకీయాల్లో హీరో రజినీకాంత్ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తమిళనాడు ప్రజలు అద్భుతాన్ని చూపించబోతున్నారంటూ రజనీ సంచలన కామెంట్స్ చేశారు.

    బీజేపీ బలపడుతోంది : వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారు

    November 21, 2019 / 09:38 AM IST

    బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ బలపడుతోందని ఆయన చెప్పారు. వైసీపీ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని

    కమల్‌హాసన్‌తో కలిసి పనిచేస్తానన్న రజినీకాంత్

    November 19, 2019 / 03:50 PM IST

    తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. తమిళ స్టార్లు రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నారు. రజినీకాంత్‌ ఓకే అంటే.. అతనితో కలిసి పనిచేసేందుక రెడీ అంటూ ముందుగా కమల్‌ హాసన్‌ ప్రతిపాదన ప

    గవర్నర్ భేటీ వాయిదా : ప్రభుత్వ ఏర్పాటుపై అనుమానాలు వద్దు – శివసేన

    November 17, 2019 / 09:00 AM IST

    మహారాష్ట్రలో శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. అయితే ఈ మూడు పార్టీల నేతలు శనివారం గవర్నర్‌ను కలవాల్సి ఉన్నప్పటికీ అది వాయిదా పడింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నార�

    చేతులెత్తేసిన బీజేపీ… మహా సీఎం సీటు శివసేనదే

    November 10, 2019 / 02:33 PM IST

    మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపును తీసుకున్నాయి. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఇప్పటికే ప్రకటించడం, ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఇవాళ(నవంబర్-10,2019)బీజేపీ ప్రకట

    మహా రాజకీయంలో మలుపులు…పవార్ తో శివసేన ముఖ్యనాయకుడు భేటీ

    October 31, 2019 / 03:15 PM IST

    మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. బీజేపీ-శివసేన మధ్య 50:50 ఫార్ములా విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితం శివసేన నాయకులు గవర్నర్ తో సమావేశమయ్యారు. శివసేన శాసనసభా పక్ష నేతగా ఇవాళ ఎన్నికైన ఏక్ నాథ్ షిండే,శివసేన చీఫ్ ఉ�

    ఊహించని ట్విస్ట్ : వంశీ రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం ఇదే

    October 27, 2019 / 10:39 AM IST

    కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. అంతేకాదు

10TV Telugu News