politics

    ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: హీరో క్లారిటీ

    April 22, 2019 / 03:58 PM IST

    ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రముఖ బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ స్ప‌ష్టం చేశారు. అక్షయ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గతకొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి అక్షయ్ ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇప్పటికే పలుసార్లు మోడీ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడ

    త్రిముఖ పోటీ : ఉత్కంఠ రేపుతున్న పాలమూరు ఎన్నిక

    April 6, 2019 / 12:51 PM IST

    మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని పార్టీలకూ హాట్‌సీట్‌గా మారిపోయింది. మూడు ప్రధాన పార్టీలు ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

    టీడీపీకి మరో షాక్…పోటీ నుంచి తప్పుకున్న శ్రీశైలం అభ్యర్థి

    March 18, 2019 / 04:15 PM IST

    పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి.ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్‌ సీటు దక్కించుకున్న అదాల ప్రభాకర్‌ ఆ పార్టీని వీడి వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీ సీటు దక్కించుకున్న విషయం త

    మన రాష్ట్రాల్లో కాదండీ : డ్వాక్రా మహిళకు ఎంపీ టికెట్

    March 18, 2019 / 03:23 PM IST

    పేదవాళ్ల కోసం పుట్టిన పార్టీ మాది,వారికి రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తాం,మహిళా సాధికారత కోసం కృషి చేస్తాం అంటూ అనేక రాజకీయపార్టీలు వట్టి మాటలు చెబుతూ ఉండటం మనం రోజూ చూస్తూనే ఉంటాం.చేతిలో చిల్లిగవ్వ లేకపోతే ఏ పార్టీకూడా సీటు ఇవ్వని పరిస్థి

    గుడివాడ‌లో గెలిచేదెవ‌రు : కొడాలి నాని Vs దేవినేని అవినాష్

    March 18, 2019 / 10:28 AM IST

    టీడీపీ వ్యవస్థాపకుడు NTR ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. కృష్ణా జిల్లా గుడివాడకు ఉమ్మడి ఏపీలోనూ ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ, వైసీపీ తరపున దిగ్గజాలు ఎన్నికల బరిలో తలపడుతుండటంతో ఇక్కడి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి ఏర్ప‌డింది. ఇక్కడ మొత్తం �

    గోవా సామాన్యుడు….మచ్చలేని రాజకీయ నాయకుడు

    March 17, 2019 / 03:54 PM IST

    గోవా సీఎం మనోహర్ ఆదివారం(మార్చి-17,2019) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి,ప్రధాని, ఉపరాష్ట్రపతి,కేంద్రమంత్రులు,పలు రాష్ట్రాల సీఎంలు,పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.దేశం గొప్ప ప్రజానాయకుడిని కోల్పోయిందన్నారు.దేశం,గోవా పారికర్ ను మర్�

    YSRCP అభ్యర్థుల లిస్టు : ఒకే ఫ్యామిలీలో 2 టికెట్లు 

    March 17, 2019 / 06:44 AM IST

    వైసీపీ పార్టీలో ఉన్న నేతల కుటుంబాల్లో ఇద్దరికి టీకెట్ కేటాయించారు జగన్. 2019 అసెంబ్లీ ఎన్నికల బరిలో తనయులు, సోదరులు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్ర

    వైసీపీ లాలూచీలు ‘టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్’బైటపెట్టింది

    March 14, 2019 / 05:05 AM IST

    అమరావతి : బీజేపీ-వైసీపీ లాలూచీ వ్యవహారాలను  ‘టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్’ బైటపెట్టిందని చంద్రబాబు నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు తెలిపారు. వైసీపీ అధినేత జగన్ దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయనీ..మార్చి 14 ఉదయం నే�

    అమిత్ షా కౌంటింగ్ : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు

    March 4, 2019 / 06:01 AM IST

    పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై గత వారం భారతవాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయినట్లు బీజేపీ జాత�

    తొందరేం లేదు : పొలిటికల్ ఎంట్రీపై వాద్రా క్లారిటీ

    February 25, 2019 / 11:03 AM IST

    తనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదన్నారు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) తన ఫేస్ బుక్ పేజీలో ఆయన �

10TV Telugu News