Home » politics
గుంటూరు మిర్చియార్డు విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆసియాలోనే అతి పెద్దది. పాలకవర్గం గడువు ముగిసి ఐదు నెలలు అవుతుంది. అయినా కొత్త సభ్యుల నియామకం జరగలేదు. ఎవరికి వారు తమ వారిని పాలకవర్గంలో చేర్చాలని పట్టుబడుతుండడంతో
ముంబై: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద గతాన్ని గుర్తుకు చేసుకున్నారు. 2009 నాటి ఘటనను తలుచుకుని బాధపడ్డారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని
అంతర్జాతీయ స్థాయిలో పలాస జీడిపప్పుకు పేటెంట్ 2014 ఎన్నికల్లో గౌతు శ్యాం సుందర్ శివాజీ గెలుపు కుమార్తె శిరీషను వారసురాలిగా ప్రకటించిన శివాజీ జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న శిరీష శ్రీకాకుళం : పలాస రాజకీయాలు ఆసక్తికరంగా మార�
ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందించారు. బైపోలర్ డిసార్డర్ వ్యాధితో ప్రియాంక భాధపడుతుందని స్వామి అన్నారు. ప్రజాజీవితంలో గడపడానికి ఆమె అనర్హురాలని అన్నారు. ప్రియాంకది చాలా క్రూరమైన క్యారెక్టర్ అని అన్�
ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. రాజకీయాల్లోకి కొత్తవాళ్లు ఎంత మంది వస్తే అంత సంతోషమని, సమాజ్ వాదీ పార్టీ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చే కొత్తవారిని స్వాగతిస్తుందని అఖిలేష్ అన్నారు. యూపీ తూర్పు ప్
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి నెల రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకొంది. ప్రధాన పార్టీ టీడీపీ..ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్…అధికారంలోకి రావాలని యోచిస్తున్న జనసేన పార్టీలు పక�
ప్రకాశం జిల్లా టీడీపీలో గ్రూపు రాజకీయాలు కొండేపి నుంచి మొదలైన ఈ గ్రూపు రాజకీయాలు. సంతనూతలపాడు, కనిగిరి, పర్చూరుకు పాకిన వైనం వర్గాలుగా మారి పార్టీకి తలనొప్పి తెప్పిస్తున్న నేతలు టిక్కెట్ తమకంటే తమకంటూ ఆధిపత్య పోరు జిల్లా టీడీపీ అధ్యక్షు
సతివాడలో 8 సార్లు పెనుమత్స సాంబశివరాజు విజయం భోగాపురంలో 6 సార్లు పతివాడ గెలుపు నెల్లిమర్ల నుంచి 2014 ఎన్నికల్లో ఏడోసారి విజయం టీడీపీ టికెట్పై సర్వత్రా ఆసక్తి విజయనగరం : జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 2009కి ము�
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రస్తవత్తరంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్లస్లు మైనస్లు లెక్కలు వేసుకుంటున్నాయి. టికెట్ కోసం ఆశిస్తున్న నేతలు వివిధ పార్టీల్లోకి జంప్ అయ�
ఎన్నికలు సమీపిస్తుండటంతో విజయనగరం జిల్లాలో రాజకీయాలు జోరందుకున్నాయి.