Home » politics
అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు వందశాతం ఓడిపోతారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. “ఢిల్లీ మోడీ గారు, తెల�
జవాన్లకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. పుల్వామా దాడిని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తూందన్నారు.గురువారం(ఫిబ్రవరి-21,2019) రాజమండ్రిలో పర్యటించిన అమిత్ షా..పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నార�
విశాఖపట్నం : అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తాను లోక�
ఈ సారి ఎన్నికల బరిలో షర్మిల ఉంటారా.. వైసీపీలో ఏం జరగబోతోంది.
కోడుమూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, విపక్షాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
తూర్పు మన్యం వేడెక్కుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
కర్నూలు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక అసెంబ్లీ సీటు కోసం రెండు కుటుంబాల పట్టు బడుతున్నాయి.
నెల్లూరు : ఆయనో సీనియర్ పొలిటీషియన్. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే స్ధానాన్ని బట్టే .. మిగతా ఆశావహుల భవితవ్యం తేలనుంది. కానీ ఆయన మాత్రం తన మనసులో మాట బయటపెట్టడం లేదు. చివరికి అసెంబ్లీకా..? పార్లమెంటుకా.. అన్న విషయాన్ని కూడా తేల్చడం లేదు. దీంతో జిల్�
రంజుగా మారిన నందికొట్కూరు పాలిటిక్స్… ఎస్సీల కోటలో రెడ్ల రాజకీయం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పార్టీలు టీడీపీకి పునర్వైభవం దక్కుతుందా..? వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ పాగా వేస్తుందా..? కర్నూలు : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నందికొట�
ప్రకాశం : ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్త నేతల్ని మచ్చిక చేసుకోవడం.. వారినే అస్త్రాలుగా మార్చుకుని ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడం.. ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో నడుస్తున్న రాజకీయం. దీంతో వీరు వారికి గాలం వేయడం.. వారు వీరికి గాలం వేయడం నిత్యకృత్యమ�