Home » Pooja Hegde
ప్రభాస్ ఫ్యాన్స్ ని శాంత పరచడానికి రాధేశ్యామ్ కొత్త ప్రమోషన్ చేసింది. సంక్రాంతికి అందరూ గాలి పటాలు ఎగురవేస్తారు కాబట్టి సినిమా టీం 'రాధేశ్యామ్' గాలి పటాలని మార్కెట్ లోకి...........
హీరోయిన్లు ఈ మధ్య మారుతున్నారు. స్క్రీన్ మీద తమ ప్రజెన్స్ ని ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. ఏదో డైరెక్టర్ చెప్పినట్టు యాక్ట్ చెయ్యడమే కాకుండా.. ఆ క్యారెక్టర్ కోసం రీసెర్చ్ లు..
పూజా హెగ్డే రాధేశ్యామ్ గురించి మాట్లాడుతూ.. ''విభిన్నమైన లవ్ స్టోరీస్లలో నటించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. 'రాధేశ్యామ్' సినిమాతో నా కల నెరవేరింది. 'రాధేశ్యామ్' సినిమాలో..
కొన్ని రోజులుగా 'రాధేశ్యామ్' వాయిదా తప్పదు అంటూ వార్తలు వచ్చినా సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కాని కొద్దీ క్షణాల క్రితమే.....
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా రాధే శ్యామ్. ఈ వారం రావాల్సిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడినా.. మేము వస్తామంటూ రాధేశ్యామ్ రిలీజ్..
న్యూఇయర్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేద్దామనుకుని.. కోట్ల బడ్జెట్ తో, అంతకుమించిన ప్రమోషన్లతో సినిమాకి రెడీ అయ్యింది. కానీ కోవిడ్ దెబ్బకి మరోసారి సినిమా పోస్ట్ పోన్ అయ్యింది.
సోషల్ ఎలిమెంట్స్ ను పక్కా కమర్షియల్ స్క్రీన్ ప్లేలో జోడించి ప్రేక్షకులకు కిక్కిచ్చేలా సినిమాను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు ఆచార్య సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే.
కొత్త ఏడాదిలో అయినా పరిస్థితి సంతోషకరంగా ఉండాలనుకుంటే.. మాయదారి మహమ్మారి కరోనా మాత్రం మన సమాజం నుండి వదిలి వెళ్లడం లేదు. ఒకటిపోయి రెండు వచ్చినా తట్టుకుని నిలబడ్డాం అని..
సంక్రాంతి రిలీజ్ కు రెడీగా ఉన్న రాధేశ్యామ్ కూడా ఇప్పుడిప్పుడే ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. పండగ బరిలో ఉన్న ఈ క్రేజీ మూవీ సాలిడ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో..
ఇటీవల 'రాధేశ్యామ్' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రామోజీ ఫిలింసిటీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ అపశృతి దొర్లింది. చాలా రోజుల....