Home » Pope Francis
డిజిటల్ పోర్నోగ్రఫీ అనుభవం లేదంటే టెంప్టేషన్ ఉంటే మీరు ఇక దాని గురించే ఆలోచిస్తారు. ఇది చాలా దుర్మార్గమైంది. చాలా మంది సామాన్యులు, మహిళలు, ప్రీస్టులు, సన్యాసినులు కూడా ఈ ప్రభావానికి లోనవుతున్నారు. నేను కేవలం క్రిమినల్ పోర్నోగ్రఫీ గురించి మా
పోప్ ప్రాన్సిన్స్ దంపతులకు లేఖ రాశారు. దంపతులు వారి జీవితంలో మూడు మాటలు ఎప్పుడు గుర్తుంచుకోవాలని..ఈ మూడుమాటలు వారిజీవితాల్లో సుఖ సంతోషాలను నింపుతాయని మూడు మాటలు సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పోప్ ప్రాన్సిన్ ను ఇండియాకు రమ్మని ఆహ్వానించారు. వాటికన్ సిటీలో ఓ గంటసేపు భేటీ అయిన మోదీ.. పలు విషయాలు చర్చించారు.
మరికొన్ని గంటల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐదు రోజుల యూరప్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఇవాళ రాత్రి భారత్ నుంచి బయల్దేరి..రేపు ఉదయం ఇటలీ చేరుకోకున్నారు మోదీ. ఇటలీ ప్రధాని
Pope Francis calls China’s Uighur Muslims ‘persecuted’ చైనా అనుసరిస్తున్న తీరుపై క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత్రుత్వానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న చైనాలో.. ముస్లింల బాధలు అన్నీ ఇన్నీ కావు. ఆ దేశంలో ముస్లింల స్వేచ్ఛను చైనా అణచివేస్తుందని ఇటీవ�
Pope Francis: ఇన్స్టాగ్రామ్లో బ్రెజిలియన్ బికినీ మోడల్ ఫొటోకు లైక్ కొట్టిన మత గురువు పోప్ ఫ్రాన్సిస్ను వివరణ కోరుతున్నారు. పోప్ అధికారిక అకౌంట్ నుంచి నవంబర్ 13న లైక్ కొట్టినట్లు కనిపించిందని క్యాథలిక్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది. ఒక రోజు తర్వాత ఆ ల�
భారత్కు చెందిన నన్ మరియం థ్రెసియాను పోప్ ఫ్రాన్సిస్ పునీతగా ప్రకటించారు. ఆదివారం కేరళలో జరిగిన కార్యక్రమంలో థ్రెసియాతో పాటూ మరో నలుగురిని కూడా పునీతులుగా ఆయన ప్రకటించారు. కేరళలో అపారభక్తి విశ్వాసాలున్న క్రైస్తవ కుటుంబంలో జన్మించిన థ్రె
ఢిల్లీ : మధ్యదరా సముద్రంలో మూడు పడవలు మునిగిపోవడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో కనీసం 170 మంది గల్లంతయ్యారని మైగ్రేషన్ అధికారులు పేర్కొంటున్నారు. లిబియా సరిహద్దుల్లో మధ్యదరా సముద్రంలో పడవలు మునిగిపోవడంతో 117 మంది గల్లంతయ్యారని ఇటలీ నావికదళం