Home » Prabhas
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కృష్ణంరాజు గారి మరణవార్త నుంచి బయటపడి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమా షూటింగ్ లో పాల్గొంటూ వర్క్ చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా సలార్ కొత్త షెడ్యూల్ పూర్తి చేసిన డార్లింగ్, ఈ గ్యాప్
తన నటనపై విమర్శలు చేసేవారికి రంగస్థలం సినిమాతో అదిరిపోయే సమాధానం ఇచ్చాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. పల్లెటూరి కుర్రాడి పాత్రలో చెవిటి వాడిగా చరణ్ కనబరిచిన నటన అద్భుతమంటూ విమర్శకుల చేతే ప్రశంసలను అందుకునేలా చేసింది. ఇక "ఆర్ఆర్ఆర్" సినిమాలో �
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ "సలార్". కెజిఫ్ వంటి భారీ ఫ్రాంచైజ్ సినిమాలను అందించిన డైరెక్టర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంట�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా రీ-రిలీజ్కు రెడీ అవుతోంది. స్టార్ బ్యూటీ అనుష్క హీరోయిన్గా, రెబల్ స్టార్ కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాను గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ
కేజీయఫ్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ పూర్తి యాక్షన్ �
కన్నడ చిత్రం “కాంతారా” కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్, అలాగే టాలీవడ్ భల్లాలదేవుడు రానా తమ స�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు చిత్ర యూనిట్. ఇక ఈ సిన�
Delhi High Court Notices to Adipurush Team
ఇక ముందు ఇలాంటివి జరగకూడదు అని హిందూ సంఘాలు, హిందూ సాధువులు, హిందువులు ‘సనాతన్ సెన్సార్ బోర్డ్’ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ అంశంపై ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్...................