Home » Prabhas
ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ నిన్న రాత్రి విడుదల అయింది. జస్టిన్ ప్రభాకర్ అందించిన సంగీతం, యువన్ శంకర్ రాజా, హరిణి వాయిస్
రీసెంట్ వరుస అప్ డేట్ లతో బిజీ అయిన టాలీవుడ్ కు కొత్త స్టైల్ ఇచ్చారు సినిమా టీం. యానిమేటెడ్ గా వచ్చిన వీడియోకు లిరిక్స్ యాడ్ చేసి అభిమానులకు అద్భుతాన్ని అందించారు.
తాజాగా 'రాధేశ్యామ్' సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ రాతలే... అంటూ ఈ సాంగ్ సాగనుంది. నవంబర్ 15న సాయంత్రం 5 గంటలకు ఈ సాంగ్
తాజాగా గత రెండు రోజుల నుంచి రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. కానీ మూవీ టీం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఇలాంటి సమయంలో రాధేశ్యామ్ హిందీ
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ప్రస్తుతం భాగ్యశ్రీ ‘రాధేశ్యామ్’లో నటిస్తుంది. తాజాగా ఆమె కూతురు అవంతిక తెరంగ్రేటం
మిగిలిన హీరోలంతా వెంటవెంటనే అప్ డేట్స్ ఇస్తుంటే ప్రభాస్ నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదు. ప్రభాస్ తో సినిమా తీసే దర్శక నిర్మాతలు ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. తాజాగా ఓ అభిమాని
ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ కోసం సౌత్ కొరియన్ నటి కిమ్ సో హ్యూన్..
తెలుగు వాళ్ళు గర్వపడేలా సినిమాలు చేస్తున్న ప్రభాస్ హీరోగా పరిచయమై నేటికి 19 సంవత్సరాలవుతుంది. హీరోగా 'ఈశ్వర్' సినిమాతో ప్రభాస్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 2002 నవంబర్ 11న
సోషల్ మీడియా అంటేనే మాయలోకం అనాలేమో. ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో.. అసలు నిజమేంటో.. అబద్దమేంటో.. పొరపాటున జరిగిందేంటో.. కావాలని చేసింది ఏంటో తెలిసేలోపే లోకం చుట్టేసేంతగా వైరల్..
‘ఆదిపురుష్’ సినిమాను 2020 ఆగస్టు 18న అనౌన్స్ చేశారు.. మొత్తం 108 రోజుల్లో షూట్ కంప్లీట్ అయిపోయింది..