Home » Prabhas
ఆదిపురుష్ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.
నేడు ఉదయం ప్రభాస్, చిత్రయూనిట్ తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని, సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఎప్పటికి గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. సినిమాని పూర్తిగా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని హనుమాన్ మూవీ టీం నిర్వహిస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ యాంకరింగ్తో..
అయితే ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారో అని అంతా ఎదురు చూశారు. తాజాగా చిత్రయూనిట్ ఆదిపురుష్ ఈవెంట్ గెస్ట్ ని ప్రకటించారు.
పలు తెలుగు, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాల్ చౌహన్ చివరిసారిగా నాగార్జునతో కలిసి ది ఘోస్ట్ సినిమాలో కనిపించింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది సోనాల్. గతంలోనే తాను ఆదిపు�
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ విషెస్ చెబుతూ ట్వీట్ చేస్తే.. ఎన్టీఆర్ మాత్రం ఏకంగా నాటుకోడి పులుసుతో ట్రీట్ ఇచ్చేశాడు.
ఆదిపురుష్ కి సంబందించి ఇప్పటికే బిజినెస్ సాలిడ్ గా జరిగిపోయింది. హైప్ పెద్దగా లేకపోయినా ప్రభాస్ ఫస్ట్ టైమ్ రాముడిగా కనిపిస్తున్న సినిమా కాబట్టి ఓపెనింగ్ డేనే మినిమం 100కోట్లు రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, మీనాక్షి చౌదరి.. మరింతమంది స్టార్లు ఈ సినిమాలో భాగం అయ్యారు. 28 సెప్టెంబర్ 2023న ఈ సినిమా రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. తాజ�
తాజాగా నటుడు రానా దగ్గుబాటి ఓ ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఛానల్ నిర్వహించిన ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ..