Home » Protest
ఫిబ్రవరి 28 నుంచి పుల్వామా వితంతువులు నిరసన చేస్తున్నారు. పిల్లలే కాకుండా వారి బంధువులు కూడా కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా నిబంధనలను మార్చాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, అమరవీరుల విగ్రహాల ఏర్పాటు తదితర డ�
2019లో పుల్వామా దాడిలో రాజస్థాన్కు చెందిన ముగ్గురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం తమ హామీని నెరవేర్చలేదని ఆరోపిస్తూ అమరవీరుల సతీమణులు ఆద�
నాగ్పూర్లో కూడా పబ్లిక్ టాయిలెట్ల సంఖ్య చాలా తక్కువ. దీంతో అక్కడ పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలంటూ మహిళలు ఉద్యమించారు. నాగ్పూర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. ‘రైట్ టు పీ’ పేరుతో ప్లకార్డులు చేతబట్టుకుని మహిళలు ని
ఉల్లి ధరల పతనాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వినూత్న రీతితో నిరసన చేపట్టారు. మెడలో ఉల్లి దండలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. బుట్టల్లో ఉల్లిపాయలు తీసుకొచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉల్లి దండలు వేసుకు�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు బీఆర్ఎస్ శ్రేణలు నుంచి నిరసన సెగ తగలింది. పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే ఈడీ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. ఈ స్కాం ద్వారా వచ్చిన అక్రమ నిధులను కేజ్రీవాల్ గోవా అసెంబ్లీ �
గతంలో కాలేజ్ హాస్టల్లో మాంసం వడ్డించే వాళ్లు. అయితే, ఇటీవల మాంసంపై నిషేధం యాజమాన్యం విధించింది. విద్యార్థులకు శాకాహారం మాత్రమే అందిస్తామని చెప్పింది. అలాగే బయట నుంచి మాంసాహారం తెచ్చుకున్నా అనుమతించడం లేదు.
చౌస పవర్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని విద్యుత్ కంపెనీ సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ సేకరించిన భూముల వ్యవహారంపై రెండు నెలలుగా రైతులు నిరసన చేస్తున్నారు. కంపెనీ గేటు బయటే నిరాహార దీక్ష చేపట్టిన రైతులు, తమకు సరైన పరిహారం ఇవ్వాలని డిమ�
యూనివర్సిటీలోకి అనుమతి ఇవ్వడం వల్ల.. ఆడ, మగ ఒకే దగ్గరికి వస్తున్నారని, ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా ఉండడంతో దీన్ని నిరోధించడానికే ఈ కొత్త ఆదేశాలని ఆయన పేర్కొన్నారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ ఆదేశం అమలులో ఉంటుందని తాలిబన్ ప్రభుత్వ విద్�
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘‘ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడని నేను ఇండియాకు మరోసారి గుర్తు చేస్తున్నాను. కానీ గుజరాత్ కసాయి ఇంకా బతికే ఉన్నారు. ఆయన ఇండియాకు ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆయన ప్రధాని అయ్యే వరక�