Provocative accounts

    అయోధ్య తీర్పు: ఇంటర్నెట్ కట్.. తాత్కాలిక జైళ్లు ఏర్పాటు

    November 9, 2019 / 03:48 AM IST

    హిందువులు, ముస్లింల మధ్య వివాదానికి కారణమైన అయోధ్య భూమి విషయంలో ఎట్టకేలకు అంతిమ తీర్పు రాబోతుంది. 1992లో హిందువులు మసీదును కూలగొట్టడంతో చెలరేగిన అల్లర్లలో దేశవ్యాప్తంగా 2వేల మంది చనిపోయారు. దీంతో ఈ అయోధ్య భూ వ్యవహారం దేశవ్యాప్తంగా హిందూ, ముస్

10TV Telugu News