Rachakonda Police Vehicle

    పోలీసు వాహానం ఢీ కొట్టిన చిన్నారి ప్రణతి మృతి

    May 12, 2019 / 03:55 AM IST

    హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం యాదాద్రిలో రాచకొండ పోలీస్‌ వాహనం ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి ప్రణతి (3) ఆదివారం ఉదయం మృతి చెందింది. యాదగిరి గుట్ట  పాత లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద  పోలీసు వాహనం ఢీ కొట్టటంతో తీవ్ర గాయాల పాలైన ప్రణత

10TV Telugu News