Home » rail service
కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిపివేసింది. మార్చి 31వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. మార్చి 31 తర్వాత పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని కేంద్రం �