Home » Rajadhadni
రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం వెల్లడించినట్లుగానే ముందుకు సాగుతోంది. మూడు రాజధానులే ముద్దు అంటోంది సీఎం జగన్ సర్కార్. రెండు కమిటీల నివేదికలు, హైపవర్ కమిటీ అధ్యయనం తర్వాత సీఎం జగన్ ఫైనల్గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2020, జనవరి 20వ తేదీ