Home » Rajamouli
మార్చి 12న ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో నాటు నాటు సాంగ్ డాన్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందని తెలిసిన దగ్గర నుంచి.. ఈ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ అండ్ చరణ్ ఇవ్వబోతున్నారా? అనే ఒక క్యూరియాసిటీ మొదలయింది. తాము పర్ఫార్మ్ చేయడం లేదని ఇటీవల ఎన్టీఆర్ తేల్
బాహుబలి, RRR సినిమాలతో నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి కర్ణాటకలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ప్రస్తుతం ఆస్కార్ బరిలో RRR నాటు నాటు సాంగ్ నిలవడంతో, అమెరికాలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాజమౌళి తిరిగి ఇండియా రాగ�
ఇటీవల తమ్మారెడ్డి భరద్వాజ్ RRR పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారాన్ని లేపడంతో తమ్మారెడ్డి వివరణ ఇచ్చాడు.
ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా పేరుప్రఖ్యాతలు,కలెక్షన్స్ సాధించడమే కాక అవార్డులు కూడా సాధిస్తుంది. ఏకంగా ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ నిలిచి ఇండియా నుంచి నిలిచిన మొదటి పాటగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్కార్ లో నా
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ప్రస్తుతం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. తన బాబాయ్ విక్టరీ వెంకటేష్తో కలిసి ఈ వెబ్ సిరీస్లో నటిస్తున్న రానా, దీన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ చేస్�
తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు తమ్మారెడ్డి. ఈ ప్రెస్ మీట్ లో టాలీవుడ్ సినిమాలు, బడ్జెట్ గురించి టాపిక్ రావడంతో మొదట.. బాహుబలి 200 కోట్లు పెట్టి తీశారు. సక్సెస్ అయింది కాబట్టి ఓకే. ఒకవేళ పోతే రాజమౌళిని అందరూ పిచ్చోడు అనుకునేవాళ్లు. లోకల్ సిన
జాగా రాజమౌళి హాలీవుడ్ ప్రముఖ మీడియా వ్యానిటికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో RRR సినిమా గురించి, నాటు నాటు సాంగ్ గురించి అనేక విషయాలని తెలియచేశాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గురించి కూడా మాట్లాడాడు. ర�
టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ పలు ఇంటర్వ్యూలు, స్పెషల్ స్క్రీనింగ్స్ కి హాజరయ్యి సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ 'ఎంటర్టైన్మెంట్ టునైట్' అనే పాపులర్ అమెరికన్ టాక్ ష�
తాజాగా హాలీవుడ్ వ్యానిటి మీడియాకు రాజమౌళి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో నాటు నాటు సాంగ్ ప్రస్తావన రాగా ఈ సాంగ్ ని ఇండియాలో ఎందుకు షూట్ చేయలేదు అని అడిగారు.............
వరల్డ్ వైడ్ గా ఆస్కార్ అవార్డుల పురస్కారాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాగే ఆ అవార్డ్స్ లో విజేతలుగా నిలిచిన వారు ఎవరో తెలుసుకోడానికి ఎంతో ఆసక్తిని కూడా కనబరుస్తారు. అయితే భారతదేశంలో ఈసారి ఆ ఆసక్తి మరి కొంచెం ఎక్కువుగా ఉంది. అందుకు కా�