Home » rakhi
బాలీవుడ్ యాక్ట్రెస్ సన్నీ లియోన్ రాఖి పౌర్ణమిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
రాఖి పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ఆడపడుచు తమ అన్నయ్య, తమ్ముళ్లకు రక్షాబంధన్ కట్టి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే అల్లు అర్హ, పూజా హెగ్డే, సన్నీ లియోన్
రక్షాబంధన్ సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన కమర్ మొహిసిన్ షేక్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాఖీ కట్టనున్నారు. ప్రధాని మోదీకి గడచిన 30 ఏళ్లుగా రాఖీ కడుతున్న కమర్ మొహిసిన్ రక్షాబంధన్ సందర్భంగా ఈ నెల 30వతేదీన పాక్ నుంచి ఢిల్లీకి రానున�
సినిమా కథను మించిన ట్విస్టులు ఉన్న యువతి ప్రేమ వ్యవహారం ఒకటి రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో వెలుగులోకి వచ్చింది.
ఆగస్టు 12 రాఖీ పౌర్ణిమ కావడంతో అందరూ తమ సోదరీమణులతో రాఖీ కట్టించుకొని స్వీట్ తినిపించుకొని గిఫ్టులు ఇచ్చారు. సెలబ్రిటీలు కూడా తమ సోదరీమణులతో రాఖీ సెలబ్రేషన్స్ చేసుకొని వాటిని ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అస్వస్థతతో బాధపడుతున్న చిరుత పులికి ఓ మహిళ రాఖీ కడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజస్థాన్కు చెందిన ఈ వైరల్ ఫొటో ప్రకృతితో సహ జీవనానికి, జీవ వైవిధ్యానికి అద్దం పడుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇండియ�
దేశసేవలో ప్రాణాలు అర్పించిన సోదరుడు విగ్రహానికి రాఖీ కట్టింది ఓ మహిళ. సైనికుడి దుస్తుల్లో తుపాకీ చేతబట్టి ఉన్న సోదరుడి విగ్రహానికి ఒక మహిళ రక్షాబంధన్ రోజున రాఖీ కట్టింది. ఆ వ్యక్తి పేరు షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా.
ఢిల్లీ పోలీసులు పలు ఘటనల్లో నిందితుడైన వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా చెప్పిన సమాధానాలకు షాక్ అయ్యారు. రక్షా బంధన్ రోజున తన చెల్లికి ఈ-స్కూటర్ గిఫ్ట్ ఇచ్చేందుకే ఈ నేరాలకు పాల్పడినట్లు వెల్లడించాడు.
సరదాకు చేసిన పని అతడి ప్రాణం తీసింది. రక్షాబంధన్ నేపథ్యంలో పాములకు రాఖీ కట్టేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే కథ అడ్డం తిరిగింది. పాము కాటు వేయడంతో అతడు మరణించాడు. బీహార్లోని
అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు మధ్య అనుబంధాన్ని చాటే పండగ రాఖీ పూర్ణిమ. అక్క, చెల్లి.. తమ సోదరులకు రాఖీ కట్టి తమకు బలాన్నివ్వాలని కోరుకుంటారు. నేను నీకు రక్షగా ఉంటానన్న నమ్మకాన్ని