Home » Rayalaseema Lift Irrigation Project Details
ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పాటు రాయలసీమలో పర్యటించనున్నారు. 2021, జూలై 08వ తేదీ గురువారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగే రైతు సభకు హాజరుకానున్నారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.