Home » record
అగ్రరాజ్యంపై కరోనా(COVID-19) మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. రోజుకి వందల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటూ అగ్రరాజ్యంలో కరోనా… భీతావహ వాతావరణ సృష్టిస్తోంది. ఇద్దరు భారతీయులు కూడా కరోనా కాటుకు బలయ్యారు. మ�
6కోట్ల జనాభా ఉన్న ఇటలీని కరోనా కాటు వేసింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 10వేలు దాటింది. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కంటే ఇటలీలోనే ఎక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశం ఇటలీనే. ఇటలీల�
ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 838మంది కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం(మార్చి-29,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్ర�
ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 769మంది ప్రాణాలు కోల్పోయినట్లు శుక్రవారం(మార్చి-27,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిప�
రెండు రోజులు భారలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు తన పర్యటన చివరి రోజు(ఫిబ్రవరి-25,2020)ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలిచ్చారు. అయితే ఈ సమయంలో ఓ వారాసంస్థ ప్రతినిధిపై ట్రంప్ తీవ్రస్థాయిలో ఫైర్ �
100మీటర్లను,అది కూడా బురద నీటిలో కేవలం 9.55సెకన్లలోనే పరుగెత్తి ప్రపంచ రేస్ దిగ్గజం,జమైకా చిరుతపులి ఉసేన్ బోల్ట్ రికార్డును కర్ణాటకకు చెందిన ఇటీవల బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని సంప్రదాయ క్రీడ కంబాలా రేస్(దున్నపోతుల పరుగు)లో పాల్�
అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ అంటే ఓ అగ్రెసివ్ స్పెషల్ బ్యాట్స్మన్. శనివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టిమ్ సౌథీ చేతిలో కోహ్లీ 15పరుగులకే వెనుదిరిగాడు. ఈ సారితో టిమ్ సౌథీ చేతిలో 6వ సారి అవుట్ అయిన వాడిగా కోహ్లీ చెత్త రికార్డు మూ�
కరేబియన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదు అయింది.
పసిడి ప్రియులకు ఇది నిజంగా చేదు వార్త. బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్న వారి ప్లాన్లను మరికొన్ని రోజులు పెండింగ్లో పెట్టాల్సిందే. ఎందుకంటే ఆకాశాన్ని అంటున్న ధరలను చూసి షాక్ తింటున్నారు. రోజు రోజుకు బంగారం ధరలు అధికమౌతునే ఉన్నాయి. వెండి క�
నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్..మీ కుటుంబసభ్యులకు విషెస్..ఇలా..వాట్సాప్లో డిసెంబర్ 31న రాత్రి భారతీయులు తమతమ వారికి మెసేజ్లు పంపించారు. ఈ మేసెజ్లు చూసిన వాట్సాప్ యాజమాన్యం ఆశ్చర్యపోయింది. ఏకంగా 20 బిలియన్లు అంటే..2 వేల కోట్లు మెసే