record

    అసోంలో భూకంపం..రిక్ట‌ర్ స్కేలుపై 3.7గా న‌మోదు

    November 13, 2020 / 07:48 AM IST

    Earthquake in Assam : అసోంలో శుక్రవారం (నవంబర్ 13,2020) తెల్ల‌వారుజామున 3.23 గంట‌ల‌కు స్వ‌ల్ప‌ భూకంపం సంభ‌వించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 3.7గా న‌మోదు అయింది. క‌ర్బీ అంగ్లాంగ్‌ జిల్లాలో భూకంప కేంద్రం ఉందని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మొల‌జీ ప్ర‌క‌టించిం�

    ప్రపంచానికే పాఠం : 200 రోజులుగా ఒక్క కరోనా కేసు లేదు

    October 30, 2020 / 07:43 AM IST

    Record 200 Days With No Local Case Makes Taiwan : కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. తగ్గుముఖం పట్టినా..కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ వైపు చూస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ…ప్రపంచ దేశాలు రికార్డులు నమోదు చేస్తుంట

    చుక్కలను తాకుతున్న ఉల్లి ధర, ఉల్లి లేకుండానే కూర కుత కుత

    October 21, 2020 / 11:38 AM IST

    kilo of onion Rs 110 : కోయకుండానే కాదు.. కొనాలన్నా ఉల్లిపాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మార్కెట్‌లో కిలో ఉల్లి ధర 80 నుంచి 90 రూపాయలు పలుకుతోంది. సెంచరీ దిశగా నాన్‌స్టాప్‌గా ఉల్లి ధర పరుగులు పెడుతోంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనేది సామెత. కానీ ఆ పర�

    CBI వెబ్​సైట్​లో హత్రాస్ FIR…వెంటనే తొలగింపు

    October 12, 2020 / 08:19 PM IST

    CBI puts Hathras case FIR on website దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసు ఎఫ్​ఐఆర్​ను సీబీఐ తన అధికారిక వెబ్​సైట్​లో ఉంచింది. అయితే,ఇది సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు ఉందని గ్రహించిన అధికారులు.. గంటల వ్యవధిలోనే దానిని వెబ్ సైట్ నుం�

    రికవరీలో ఇండియా నెంబర్ వన్…రాష్ట్రాల వారీగా లెక్కలు

    September 20, 2020 / 11:32 AM IST

    కరోనా వైరస్ సోకినా తొందరగా కోలుకున్న వారి దేశాల్లో భారతదేశం నెంబర్ వన్ గా నిలిచింది. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఒక్క రోజులో 95 వేల 880 మంది కోలుకున్నారు. ఇప్పటి దాక వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 42 లక్షల 08 వేల 431కి చేరింది. కేంద్�

    james anderson ఖాతాలో @600 వికెట్లు

    August 26, 2020 / 10:28 AM IST

    ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్ లో 600 వికెట్లు పడగొట్టాడు. ఇతనే తొలి పేస్ బౌలర్. పాక్ తో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం డ్రాగా ముగిసింది. ఇప్పటి వరకు అత్యధికంగా వికెట్లు తీ�

    చనిపోయే ముందు ఫోన్ లో రికార్డైన ఏఈ సుందర్ మాటలు..కంటతడి పెట్టిస్తున్నాయి…

    August 23, 2020 / 08:59 PM IST

    ‘మనం లోపల ఉంటే అయిపోతాం..మోహన్ వెళ్లలేమా?..కష్టం మన పని అయిపోయింది’.. చనిపోయే ముందు ఏఈ సుందర్ మాట్లాడిన మాటలు ఇవి. అందరినీ కంట పెట్టిస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి శ్రీశైలం పవర్ హౌజ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయా�

    ఈ ఏడాది 30% పెరిగిన బంగారం రేట్లు…ధరలను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు

    July 24, 2020 / 07:10 PM IST

    బంగారం…ధరల్లో కొత్త కొత్త రికార్డులను తిరగరాస్తోంది. కొంతకాలంగా తగ్గినట్లే కనిపిస్తూ వచ్చి.. ఇప్పుడు డబుల్ స్పీడ్​తో దూసుకెళుతోంది. భారతదేశంలో ఈ ఏడాది బంగారం రేట్లు 30% పెరిగాయి. ఎంసీఎక్స్‌లో మొదటిసారి 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 మార్క్ దాటింద�

    బంగారం ధర పెరిగింది..ఎంతంటే

    July 22, 2020 / 02:06 PM IST

    బంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు 9 ఏళ్�

    భారత్‌లో 11లక్షలు దాటిన కరోనా బాధితులు, ఒక్కరోజే 40వేలకుపైగా కొత్త కేసులు

    July 20, 2020 / 10:09 AM IST

    భారత్‌లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 11లక్షల మార్క్ దాటింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 40వేల 425 పాజిటి�

10TV Telugu News